రాజధాని కిరాతకం సమాజానికి గుణపాఠం
ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలో సురేందర్ సింగ్ అనే ఆగంతకుడు కరుణ అనే టీచర్ను దారుణంగా నడిరోడ్డుమీద 20 సార్లు పొడిచి చంపాడు. అది బిజీగా వుండే
Read moreఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలో సురేందర్ సింగ్ అనే ఆగంతకుడు కరుణ అనే టీచర్ను దారుణంగా నడిరోడ్డుమీద 20 సార్లు పొడిచి చంపాడు. అది బిజీగా వుండే
Read moreకేంద్రం ఆంధ్ర ప్రదేశ్కు గొప్ప ప్యాకేజీ ప్రకంటించిందని కథలు కబుర్లు ముగిశాక ఇప్పుడు అసలు లెక్కలు వస్తున్నాయి.బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ వెళ్లనున్న సందర్భంగా రూపొందించిన
Read moreఇప్పుడు తమ ఫోన్లనుంచి వచ్చే కాల్స్కు ఎయిర్టెెల్ కనెక్టివిటీ నిరాకరిస్తున్నట్టు జియో ఆరోపిస్తున్నది. రోజుకు 2 కోట్ల కాల్స్కు ఇంటర్ కనెక్టివిటీ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నది. ఇందుకు
Read moreప్రత్యేక హౌదా ఇవ్వకపోయినా ప్యాకేజీ సాధించడంలో వెంకయ్య నాయుడు నిర్వహించిన పాత్ర చాలా చాలా గొప్పదనీ, ఆయన తప్ప అన్యథా శరణం నాస్తి అని ఆర్కే రాసిన
Read moreసెప్టెంబరు 17న రాజమండ్రిలో కుసుమ ధర్మన్న కుసుమాంజలి కార్యక్రమం గురించి మిత్రులకు గతంలో తెలియజేశాను. నిజానికి ఆ రోజున హైదరాబాదులో పోలవరంపై రౌండ్ టేబుల్, మాజీ ఎంపి
Read moreకాశ్మీర్ లోయలోని బారముల్లా జిల్లా ఉరి గ్రామంలో సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేసి 17మందిని బలిగొనడం రాక్షస చర్య. మొత్తం ప్రపంచం ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నది.
Read moreకేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఆత్మ రక్షణ స్వీయ సమర్థన యజ్ఞంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై మీడియాపై విరుచుకుపడుతున్నారు. తను చెప్పిన మాటలు అమలు
Read moreవినాయక నిమజ్జనం రోజున ఏదో ఛానల్లో శ్రీరామరాజ్యం వస్తుంది. నిజంగా లవకుశ వంటి జనరంజకమైనకథ, గొప్ప మ్యూజికల్ హిట్ చిత్రం అంత పేలవంగా ఎలా తీశారా అని
Read moreరేవంత్ రెడ్డి లాటి నాయకులు అనవసరంగా లేక అవసరంగా ఆవేశపడటమే గాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పెద్దగా శ్రమపడొద్దని నిర్ణయానికి వచ్చేశారు. రేవంత్ ఆధ్వర్యంలో
Read moreపోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు అని తెలిసీ కేవలం రాజకీయ కోణంలో ఇలా అంటున్నందుకు గోదావరి మాత మన్నించుగాక. ఇటీవల ప్రత్యేక హౌదా వివాదం తర్వాత చంద్రబాబు
Read more