భద్రత నివ్వని బడాయి కబుర్లు
కాశ్మీర్ లోయలోని బారముల్లా జిల్లా ఉరి గ్రామంలో సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేసి 17మందిని బలిగొనడం రాక్షస చర్య. మొత్తం ప్రపంచం ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నది.
Read moreకాశ్మీర్ లోయలోని బారముల్లా జిల్లా ఉరి గ్రామంలో సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేసి 17మందిని బలిగొనడం రాక్షస చర్య. మొత్తం ప్రపంచం ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నది.
Read moreప్రతిష్టాత్మకమైన జవహర్లాల్నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్ష సామాజిక విద్యార్థి సంస్థలు ఘన విజయం సాధించడం కేంద్ర ప్రభుత్వమూ, సంఘ పరివార్ సాగించిన దుష్ప్రచారానికి చెంపపెట్టు.
Read moreబడా మీడియా మొత్తం హౌరెత్తించింది- రిలయన్స్ జియో దేశ గమనాన్నే మార్చేస్తుందన్నట్టు! పతాక శీర్షికలే కాదు ఫుల్పేజి కథనాలు, గంటల కొద్ది విశ్లేషణలు నడిచాయి. వందల కోట్ల
Read moreప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజులమీద నుంచి చేసిన మూడవ ప్రసంగం గత 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్దది. ఆయనకంటే ఎక్కువ కాలం
Read moreభారత పాకిస్తాన్ల మధ్య ఇప్పటి వరకూ వున్న సమస్యలకు మరొకటి తోడయ్యేందుకు ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగం అంకురార్పణ చేసింది. ఆక్రమిత కాశ్మీర్ గిల్లిత్, బెలూచీస్థాన్లలో మానవ
Read moreగోరక్షణ పేరిట దళితులపై దాడులు వద్దని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో చేసిన హితబోధ ఎవరిని ఉద్దేశించిందో స్పష్టం చేయలేదు. ఆయన మాటలను బలపరుస్తూనే ఇదేదో తమకు
Read moreఅధికారంలో వున్న వారు కీలక విషయాల్లో ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. అందులోనూ అసాధారణ సమస్యలు ఎదురైనప్పుడు తమ మధ్య గాక మూడో
Read moreదళితులపై దాడులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ తన టౌన్హాల్ ప్రసంగంలోనూ తర్వాత హైదరాబాదులోనూ నాటకీయమైన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే నన్ను కాల్చండి, దళితులపై కాదని ప్రకటించారు.
Read moreగుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ రాజీనామా కేవలం ఇటీవలి పటేళ్ల ఆందోళనకు, దళితులపై దాడి ఘటనలకు పరిమితమై చూడటం పాక్షికత్వమే. నరేంద్ర మోడీ నాయకత్వంలో పదేళ్ల తర్వాత
Read more