ఆరెస్సెస్‌,రామబాణం.. సైన్యం జపం- శ్రుతిమించిన హిందూత్వ వ్యూహం

బారత సైన్యం శౌర్యప్రతాపాలను, త్యాగాలనూ రాజకీయ ప్రచారానికి వాడుకోవద్దంటే నరంద్రమోడీ ప్రభుత్వానికి బిజెపి నాయకత్వానికి ఎక్కడ లేని కోపం వస్తుంది.దీనిపై నేను గతంలోనే వ్యాఖ్యానించాను.కాని ఉత్తర ప్రదేశ్‌

Read more

మోడియాగా ఎన్‌డిటివి? పాక్‌ మీడియా ధిక్కారం!

2014 ఎన్నికలకు ముందు మోడీని త్రీడీలో చూపే ప్రయత్నంలో మీడియాను కార్పొరేట్లు మోడియాగా మార్చేశారని నేను సరదాగా అంటుండేవాణ్ణి. అంతకుముందు గుజరాత్‌ మారణహౌమం నేపథ్యంలో టీవీలనే బహిష్కరించిన

Read more

సైన్యాన్ని వివాదంలోకి లాగింది సర్కారే!

ప్రధాని నరేంద్ర మోడీని ఉత్తర ప్రదేశ్‌ బిజెపి విజయదశమి నాడుి ప్రత్యేకంగా ఆహ్వానించింది. అక్కడ మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగాలి. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌(శస్త్రచికిత్సాత్మకదాడులు) గురించి

Read more

దేశభక్తి ఎక్కువై దాడిచేస్తే ఎలా రాజా?

టీవీ5లో సర్జికల్‌ దాడులపైన జరుగుతున్న చర్చలో నట దర్శక రచయిత పోసాని కృష్ణ మురళి మాజీ ఎంపి,సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావుపై దాడికి దిగడం, బూతులు తిట్టడం దారుణమైన

Read more

ఫుటేజీ నిరాకరణ- ప్రచారానికి సమీకరణ!

భారతసైన్యం సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించిన విడియో ఫుటేజీని బయిటపెట్టే ప్రసక్తిలేని రక్షణ మంత్రి మనోహర్‌ పరిక్కర్‌ ప్రకటించారు. దీంతో ఈ వివాదంలో

Read more

ప్రధాని స్థానంలోనే ఫలించని స్వచ్చ భారత్‌

స్వచ్చభారత్‌! ఈ ప్రచార నినాదం దేశమంతా మార్మోగింది. బడా నేతల నుంచి సినిమా తారల వరకూ సింబాలిక్‌గా చీపుళ్లు పట్టుకుని అప్పటికే శుభ్రంగా వున్న చోట వేసిన

Read more

దీన దయాళ్‌ టు మోడీ.. అటల్జీ అద్వానీలకు స్వస్తి

బిజెపి సిద్ధాంత బద్దమైన పార్టీ అనే ప్రచారం జోరుగా సాగుతుంటుంది. ఆరెస్సెస్‌ ఆజమాయిషీ దిశా నిర్దేశం కూడా జరుగుతుంటుంది. అయితే అంతిమంగా సంఘ పరివార్‌ అంతిమ సూత్రం

Read more

నిజంగా ముస్లిం వ్యతిరేక ప్రచారక్‌లెవరు?

ముసల్మానోంకో న పురస్క్రతి కర్‌నా చాహియే న తిరస్క్రతి కర్‌నా చాహియే.. ఉన్‌ కో వోట్‌ కీ మండీ కా సామాన్‌ నహీ సమ్‌ఝనా చాహియే.. ఉన్‌

Read more

కేంద్రం దన్నుతో కేరళపై ఆరెస్సెస్‌ కన్ను

ప్రధాని నరేంద్ర మోడీ కొజికోడ్‌లో తమ పార్టీ జాతీయ సమావేశాల సందర్భంగా బహిరంగ సభలో చేసే ప్రసంగం కోసం దేశమంతా ఎదురు చూసింది. ఆయన ఉరీ ఘటనల

Read more

దేశ భద్రత, కేంద్ర బాధ్యత!

యూరిలోని భారత సైనిక కేంద్రంపై దాడి చేసి నిద్రలో వున్న పద్దెనిమిది మంది వీరజవాన్లను బలిగొన్న పాకిస్తాన్‌ ప్రేరిత వుగ్రవ్యూహం క్షంతవ్యం గాని నేరం.దీనికి సంజాయిషీ ఇవ్వాల్సిన

Read more