ఉపశమనం అడిగితే ఉన్నది తగ్గించారు
నోట్లరద్దు బాధల నుంచి ఉపశమనం కలిగించాలని అందరూ కోరుతుంటే ప్రభుత్వం గతంలో ఇచ్చిన వెసులుబాటునే ఎత్తివేసింది. పాత నోట్ల మార్పిడికి డిసెంబరు 30 వరకూ గడువు వుంటుందని
Read moreనోట్లరద్దు బాధల నుంచి ఉపశమనం కలిగించాలని అందరూ కోరుతుంటే ప్రభుత్వం గతంలో ఇచ్చిన వెసులుబాటునే ఎత్తివేసింది. పాత నోట్ల మార్పిడికి డిసెంబరు 30 వరకూ గడువు వుంటుందని
Read moreనోట్లరద్దు వల్ల సామాన్యులు సంతోషంగా వున్నారని ప్రధాని మోడీతో మొదలు పెట్టి వందిమాగధులంతా ప్రకటిస్తున్నారు. ఆస్పత్రులు,బిల్లుల చెల్లింపునకు పాత నోట్లను అనుమతించడం గొప్ప ఉపశమనంగా చెబుతున్నారు. దీని
Read moreనోట్లరద్దు నిర్ణయం అనర్థక ఫలితాలు తెలిసిన తర్వాత చాలా పత్రికలు మీడియా సంస్థలు వైఖరి మార్చుకుని ప్రజల బాధలు ప్రతిబింబించడం మొదలు పెట్టాయి. కాని అగ్ర తెలుగు
Read moreసంచలనం సృష్టించిన బాహుబలిలో యుద్ధ సన్నివేశాన్నిచాలా కష్టపడి ఖర్చుపెట్టి తీశారు. ఆ సన్నివేశంలోనే హీరోకూ విలన్కూ మధ్యన తేడా చూపించి శివగామిదేవి పెట్టిన పరీక్ష ఫలితం తేల్చేశారు.
Read moreనోట్లరద్దు సమస్యపై పార్లమెంటు వరుసగా వాయిదాలు పడుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ తన బెట్టు సడలించకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది.నోట్లకోసం క్యూలలో మరణించిన వారికి సభలో సంతాపం తెల్పాలన్న
Read moreపెద్దనోట్ల రద్దుపేరుతో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చర్య ప్రభావానికి దేశంలో సామాన్య ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. అయితే ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల స్పందనలు
Read moreనోట్లరద్దు పాట్లపై పాలక కూటమి ప్రధాన భాగస్వాములు తలో రకంగా మాట్లాడ్డం ఒకింత ఆసక్తికలిగిస్తున్నది. తన రాజకీయ జీవితంలో ఒక సమస్య ఇన్నిరోజులు కొనసాగడం చూడలేదని ఆంధ్ర
Read moreప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా సహారా గ్రూపునుంచి 55 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారనే పత్రాలు మీడియాలో రాకుండా అందరూ గప్చిప్గా వుండిపోతున్నారా? మేధాపరమైన
Read moreనోట్లరద్దుపై ప్రధాని మోడీ ఆహ్వానించి చర్చించిన మొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ కావడం అందరూ గమనించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియారిటీతో పాటు ఎన్డిఎలో భాగస్వామిగా
Read moreచూశారా? ప్రధాని నరేంద్ర మోడీ ఎంత ఖచ్చితంగా చెప్పారో! పేదలు సంతోషంగా వున్నారని. ఏమైనా సందేహం వుంటే సాక్షాత్తూ ఆయన వుండే ఢిల్లీ నగరంలోనే వివిధ చోట్ల
Read more