తండ్రులూ కొడుకుల తగాదాలు

ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్‌ యాదవ్‌కూ అఖిలేష్‌ యాదవ్‌కూ మధ్య తగాదా ఏమంత వింత కాదు. కుటుంబ రాజకీయాల సమస్య ఒకటైతే తండ్రులు ఎంతకూ అధికారాన్ని వదలకపోవడం

Read more

జానా’ పొరబాటు’- కెటిఆర్‌ ఎదురుపోటు- కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ గత బంధాల ప్రతిబింబం

తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి ప్రతిపక్ష నేత జానారెడ్డికీ, యువ మంత్రి కెటిఆర్‌కు ఈ రోజు శాసనసభలో జరిగిన చర్చ ఆసక్తికరమైంది. కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ బంధాన్ని

Read more

కెసిఆర్‌ నిరాహరదీక్ష- రాజకీయ చారిత్రిక వాస్తవాలు

కెసిఆర్‌ 2009 నవంబరు 29న నిరాహారదీక్ష ప్రారంభించిన సమయంలో నేను హరగోపాల్‌, అల్లం నారాయణలతో పాటు ఎబిఎన్‌ చర్చలో వున్నాను. ఆయనను ఆరంభించడానికి ముందే అరెస్టు చేయడం,

Read more

సిఎం సీటైనా మైలేనా? జీయర్‌ స్వామి తీరే వేరు!

త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వాముల వారి గొప్పతనం గురించి చాలా వింటుంటాము. కాని ఆయన పద్ధతులు కొన్ని చాలా విచిత్రంగా వుంటాయి. ఉదాహరణకు ఒకసారి నాకు

Read more

మరింత ట్రైనింగ్‌ కావలెను

ఆ మధ్య జగన్‌,కెటిఆర్‌లతో తనను పోల్చి చూడవద్దంటూ నారా లోకేశ్‌ కొన్ని పాయింట్లు చెప్పారు. అందులో అధిక భాగం వయస్సులో తేడానే చెప్పాయి. కాని రాజకీయానుభవంలోనూ ఆయన

Read more

నారాయణ- నారాయణ … నిజమిదే నాయనా!

సిపిఐ నాయకులు కె.నారాయణ సతీసమేతంగా ఇటీవల తిరుపతి వెంకన్నను కొణిపాకం వినాయకుణ్ని సందర్శించడం మీడియాలో ఒక వార్తా కథనంగా వచ్చింది. భార్య కోర్కె మేరకు తాను యాభై

Read more

నోటు దెబ్బకు ప్రజాగ్రహం- దిక్కుతోచని ప్రభుత్వం

ఈ రోజు ఉదయం ఏదో చిన్న చికిత్సకోసం డాక్టరు దగ్గరకెళ్లాను. ఆయనేమీ రాజకీయాలున్నవారు కాదు. నోట్ల నిర్ణయంతో మోడీ ఓడిపోతాడని ఆయన ఠక్కున చెప్పేశారు. పేషంట్లు రాకపోవడమే

Read more

గంగిరెద్దులూ ,గడ్డాలూ.. కెటిఆర్‌ వాక్కులు

సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బృందం మహాపాదయాత్రపైన, తెలుగుదేశం నేత రేవంత్‌రెడ్డి రైతుయాత్రపైన,ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శలపైన మంత్రి, ప్రిన్స్‌ చామింగ్‌ కెటిఆర్‌ తనదైన శైలిలో ధ్వజమెత్తారు.

Read more

లోకేశ్‌ను రప్పించండి.. బాధలు చెప్పుకుంటాం..

  లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వడంలో జాప్యం ఎందుకుని తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తొందర చేస్తున్నారట. ఇలాటి విషయాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుని

Read more

మెట్రో రహస్యం, అమ్మకం దుస్సాధ్యం

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టును అమ్మేయాలని ఎల్‌అండ్‌టి నిర్ణయానికి వచ్చినట్టు ఆంధ్రజ్యోతి పతాక శీర్షికలో కథనం ఇచ్చింది. ఆ మరుసటిరోజునే సంస్థ ఉపాద్యక్షుడు ఎస్‌ఎన్‌సుబ్రహ్మణ్యం 67 శాతం

Read more