ఒప్పందం హర్షనీయం.. ప్రచారంలో అతిశయం..

గోదావరి జలాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒప్పందం కుదర్చుకోవడం హర్షణీయ పరిణామం. దీర్ఘకాలంగా పెండింగులో వున్న ప్రాజెక్టులు వీటివల్ల కదలికలోకి రావడం

Read more

సిఎం సార్లూ, ప్రశ్నలపై నో గుస్సా

తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్ర శేఖర రావులు మీడియాతో మాట్లాడేప్పుడు ఇంకొంచెం సహనం చూపిస్తే బావుంటుందని చాలామంది అంటున్నారు. మరీ ముఖ్యంగా యువ మీడియా పర్సన్లు ముఖ్యమంత్రుల

Read more

మోడీ,కెసిఆర్‌కు లేని అభ్యంతరం చంద్రబాబుకా?

అధికారంలో వున్న వారు కీలక విషయాల్లో ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. అందులోనూ అసాధారణ సమస్యలు ఎదురైనప్పుడు తమ మధ్య గాక మూడో

Read more

రాజ్యమూ, రాక్షస మర్రి

నయీమ్‌ ఖతం తదనంతర పరిణామాలు నాటకీయ కథనాలుగా మీడియా నిండా దర్శనమిస్తున్నాయి. పోలీసు అధికారులు ఇచ్చే లీకులు, ముక్తసరి ప్రకటనలు మినహా అధికార పూర్వక సమాచారం తక్కువ.

Read more

తెలుగు రాష్ట్రాల్లో ఏకపక్ష దశకు స్వస్తి!

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సమర్థులు గనక ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఉద్యమాలు నడిపినా పెద్ద ప్రభావం వుండదని కొత్తలో చాలామంది అనేవారు. అందులోనూ తెలంగాణలో

Read more

టి సర్కార్‌కు కోర్టు దెబ్బ16

భూ సేకరణకు సంబంధించిన 123,124 జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కెసిఆర్‌ ప్రభుత్వానికి రాజకీయంగానూ ప్రతిష్ట పరంగానూ మరో ఎదురు దెబ్బ. ఎందుకంటే 2013 భూసేకరణ

Read more

ఫిలిం సిటీపై మా చర్చలో కెసిఆర్‌ ఏమన్నారు?

. ఓం సిటీ భూముల గురించిన పోస్టు చదివాక చాలామంది గత విషయాలు ప్రస్తావించారు. ఫిలిం సిటీలో భూమిని దున్నిస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉద్యమ కాలంలో

Read more

ఓం సిటీ కోసం 3000 ఎకరాల అటవీ భూమి

త్రిదండి చిన జీయర్‌ స్వామి, ప్రముఖ వ్యాపార వేత్త రామేశ్వరరావుల బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోవడం మీడియాలో బాగా ప్రచారమైంది. దేశ రాజధానిలో తెలంగాణ ముఖమంత్రి

Read more

మీకో మొక్కుంది.. దానికో తిక్కుంది!

దేశంలోనూ ప్రపంచంలోనూ పర్యావరణం దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కనుక మొక్కల పెంపకం ఆహ్వానించదగింది. తెలంగాణలో కెసిఆర్‌ ప్రభుత్వం రెండవ విడత హరితహారం పేరిట  కోట్ల మొక్కలు నాటడం

Read more

ఉద్రిక్త’న్యాయంలో ఉచితానుచితాలు

తెలంగాణ న్యాయాధికారుల నియామకంలో అన్నాయం జరిగిందంటూ ఆందోళనకు దిగిన వారిపై హైకోర్టు సస్పెన్షన్లవరకూ వెళ్లడం అసాధారణ పరిణామం. సామరస్యంగా పరిష్కరించుకోవడం, వారి ఆవేదిన ఆర్థం చేసుకోవడం ముఖ్యం.

Read more