కెసిఆర్ సీట్లో జియ్యర్- బిజెపితో సహా విమర్శలు
నిన్న తన నూతన అధికార నివాసంలో ప్రవేశించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చినజీయర్ స్వామిని తన సీట్లో కూచోబెట్టడం సరికాదని బిజెపి ఎంఎల్సి ఎన్.రామచంద్రరావు విమర్శించారు.
Read moreనిన్న తన నూతన అధికార నివాసంలో ప్రవేశించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చినజీయర్ స్వామిని తన సీట్లో కూచోబెట్టడం సరికాదని బిజెపి ఎంఎల్సి ఎన్.రామచంద్రరావు విమర్శించారు.
Read moreకెసిఆర్ తాజాగా గృహప్రవేశం చేసిన నూతన అధికార నివాసం దేశంలోని ముఖ్యమంత్రులందరి భవనాల కన్నా పెద్దదంటున్నారని హిందూస్తాన్ టైమ్స్ రాసింది. పుష్కరకాలం కిందట చాలా విమర్శల మధ్యన
Read moreత్రిదండి రామానుజ చిన జీయర్ స్వాముల వారి గొప్పతనం గురించి చాలా వింటుంటాము. కాని ఆయన పద్ధతులు కొన్ని చాలా విచిత్రంగా వుంటాయి. ఉదాహరణకు ఒకసారి నాకు
Read moreపెద్దనోట్ల రద్దుపేరుతో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చర్య ప్రభావానికి దేశంలో సామాన్య ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. అయితే ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల స్పందనలు
Read moreనోట్లరద్దు పాట్లపై పాలక కూటమి ప్రధాన భాగస్వాములు తలో రకంగా మాట్లాడ్డం ఒకింత ఆసక్తికలిగిస్తున్నది. తన రాజకీయ జీవితంలో ఒక సమస్య ఇన్నిరోజులు కొనసాగడం చూడలేదని ఆంధ్ర
Read moreనోట్లరద్దుపై ప్రధాని మోడీ ఆహ్వానించి చర్చించిన మొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ కావడం అందరూ గమనించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియారిటీతో పాటు ఎన్డిఎలో భాగస్వామిగా
Read moreనోట్లరద్దు వల్ల ప్రజలకు కలిగిన నష్టాలపై దేశంలో కొంతమంది ముఖ్యమంత్రులు కూడా నిరసన తెల్పుతున్నారు. పోరాటం చేస్తున్నారు.కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన మంత్రివర్గ సభ్యులతో సహా
Read moreఒకరేమో కేసు పెట్టిన వారు. మరొకరేమో కేసుకు గురైన వారు. మామూలుగా ఈ సందర్బంలో ఇద్దరి వాదనలు పరస్పర విరుద్ధంగా వుండాలి.కాని ఓటుకు నోటు కేసులో తెలంగాణ
Read moreఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా లేదా అంటే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 225కు పెరుగనున్నట్టు ప్రకటించారు.
Read moreతామొకటి తలిస్తే ప్రజలొకటి తలుస్తారన్న న్యూనూడి తమ్మినేనివీరభద్రం నాయకత్వంలో సాగుతున్న మహాపాదయాత్రకు పూర్తిగా వర్తిస్తుంది. ఈ యాత్రను వూరూరా నిలదీయాలని, క్షమాపణలు చెప్పించి ముక్కు నేలకు రాయించాలని
Read more