టూరిస్టు బార్లు.. బీచ్లో బీర్లు
ఆదాయం పెంచుకునే పేరిట ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంతకంతకూ అభ్యంతరకర నిర్ణయాలు తీసుకుంటున్నది. విశాఖ బీచ్లో లౌ ఫెస్టివల్ జరిపి తీరతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Read moreఆదాయం పెంచుకునే పేరిట ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంతకంతకూ అభ్యంతరకర నిర్ణయాలు తీసుకుంటున్నది. విశాఖ బీచ్లో లౌ ఫెస్టివల్ జరిపి తీరతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Read moreఅమరావతిలో మరో శంకుస్థాపన పర్వం ముగింపులో వర్షం పడటం శుభసూచనగా నిర్వాహకులు వర్ణించారు. నిజానికి అప్పటికే సభికులు పొగడ్తల వానలో తడిసిముద్దయ్యారు. వెంకయ్య నాయుడు అరుణ్జైట్లీ
Read moreనూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం 32,500 కోట్ల రూపాయల సేకరణకు తొమ్మిది మార్గాలను అన్వేషించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశంలో చెప్పారు. వచ్చే పదేళ్లలో
Read moreవచ్చే దసరా నాటికి రాజధాని అమరావతికి పూర్తి రూపం తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు రాసిన లేఖలోనూ కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ తెలిపారు.
Read moreయుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల ఆచితూచి అడుగులేస్తున్నారంటే తండ్రి సమాజ్వాది సర్వాధినేత ములాయం సింగ్ ఆగ్రహం అవాంతరాలు కారణంగా కనిపిస్తుంది. అఖిలేష్ ముఖ్యమంత్రి అయిన నాటినుంచి
Read more..నమో వెంకయేష! కవరింగ్ కథనాలెవరి బిల్డప్? మీరు గొప్పంటే గొప్ప.. డొప్పంటే డొప్ప ప్రజలు చవటలు కారు విభóజన సమయంలో పార్లమెంటు వేదికగా పాలక ప్రతిపక్షాలు ఆంధ్ర
Read moreమర్యాద పూర్వక పదాలు వాడాలంటే అమరావతిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం స్విస్ ఛాలెంజి పద్ధతిలో సింగపూర్కు కట్టబెట్టడం ఆది నుంచి అధికార ప్రకటన సవరణల
Read moreఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో స్విస్ఛాలెంజి విధానం అనుసరించడంపై హైకోర్టు స్టే విధించింది. ఇటీవల ఓటుకు నోటు కేసులో స్టేతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వూరట లభించితే
Read moreఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించినప్పుడు స్పందించడానికి ఏముందని ఎదురు ప్రశ్న వేశారు. లాయర్లు చూసుకుంటారని దాటేశారు. అయితే ఈ విషయంలో ఆయన
Read moreప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టంగా చెప్పారు. అంటే బిజెపితో చెలిమి కొనసాగిస్తానని అర్థం. కాని
Read more