బంగ్లాదేశ్‌లో ఆరవ హేతువాది హత్య

బంగ్లాదేశ్‌ లోని రాజాషాహి యూనివర్సిటీలో ఇంగ్లీషు అధ్యాపకుడుగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ రేజ్వాల్‌ కరీమ్‌ సిద్ధిక్‌ను దుండగులు శనివారం దారుణంగా హత్యచేశారు. ఆయన హేతువాదాన్ని ప్రోత్సహిస్తున్నందున ఈ హత్య

Read more