రాజధాని ‘హౌదా’ అనధికారికమే!

  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఇవ్వడం జరిగే పనికాదని బిజెపి కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. అయితే అమరావతికి రాజధాని హౌదా కూడా చట్టబద్ధంగా అప్పుడే వచ్చేది కాదని

Read more

అమరావతి చందరగోళం సింగపూర్‌ ి ఎకరా 4 కోట్లు, రైేతుల ఎకరా 5 లక్షలు

రాజధాని అమరావతి భూ సేకరణ ప్రహసనం కొత్త మలుపులు తిరుగుతున్నది. గతంలో భూ సమీకరణకోసం ప్రత్యేక చట్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ భూ సేకరణ ఎలా

Read more

ఎదురు షరతులతో సింగపూర్‌ ఛాలెంజి

అమరావతిలో సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీ అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జి-సెంబ్‌కార్ప్‌కు కట్టబెట్టేందుకు జరుగుతున్న స్విస్‌ చాలెంజి తతంగం మొత్తం తలకిందులుగా నడుస్తున్నది. అక్కడ వచ్చిన కన్సార్టియం చేస్తున్న

Read more

రియల్‌ కంపెనీల దూతగా క్రిడా?

అమరావతిలో భూసమీకరణకు సహకరించిన రైతులకు . ఎట్టకేలకు ఆలస్యంగా నేలపాడులో ప్లాట్ట కేటాయింపు క్రిడా ప్రారంభించింది. అయితే ఈ భూములు మీరు డెవలప్‌ చేసుకోలేరు గనక పెద్ద

Read more

అమరావతిలో ప్రపంచస్థాయి  నిర్లక్ష్యం 

అమరావతిలోప్రపంచస్థా యి రాజధాని కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూనే వున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మాట అటుంచి ఆధునిక కాలపు కనీస ప్రమాణాలైనా పాటించడం

Read more

మనవాళ్లు కట్టేవి మురికివాడలన్నారు -అసెండాస్‌వన్నీ వాణిజ్య నిర్మాణాలే కాదా?

అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జికి అమరావతి నిర్మాణం అప్పగింతపై ఏ దశలోనూ ఎలాటి అనుమానాలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మేరకు ఎన్నడో నిర్ణయానికి వచ్చి క్యాబినెట్‌లోనూ ఆమోదం

Read more

అసెండాస్‌కు అమరావతి అప్పగింత

అమరావతి నిర్మాణం అనుకున్న ప్రకారమే సింగపూర్‌ కంపెనీలకు అప్పగించాలని ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రివర్గం అధికారికంగా నిర్ణయించడంతో ఒక ఘట్టం ముగిసింది. స్విస్‌ చాలెంజి పద్ధతిని ఎంచుకోవడం వల్ల

Read more

భూమి లేదు-కౌలు రాదు

  అమరావతి ప్రాంతంలోని నేలపాడు గ్రామానికి సంబంధించి రైతులకు ఫ్లాట్ల నెంబర్ల కేటాయింపు తతంగం వాయిదా పడింది. మొదట నేలపాడులో తలపెట్టిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి భద్రత పేరిట

Read more

రాజధాని లీజుల్లో వందకోట్లు ‘గ్రీజు’

పారదర్శకత లేకపోవడంతో రాజధాని అమరావతి పరిసరాల్లో కార్యాలయాల కోసం అద్దె భవనాల ఏర్పాటు మరో ప్రహసనంగా మారుతున్నది. ఈ తతంగంలో వంద కోట్ల రూపాయలు అద్దెలకే అర్పించాల్సి

Read more

అమరావతి: రైతులపై ఆంక్షలు, ఆ పైన రేట్ల తగ్గుదల

ఎపి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులపై ఆంక్షలు పెరగడం ఇప్పుడు ఆందోళనకు కారణమవుతున్నది.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులూ అధికారులూ ఒప్పించి నొప్పించి ఎలాగో సమీకరణ ఘట్టం పూర్తి

Read more