గోరక్షకులు బిజెపి కుర్రాణ్ని చంపేశారు

> గోసంరక్షణ పేరుతో సాగుతున్న అరాచకం అమానుష దాడులపై అనేకరోజులుగా ఆందోళన పెరుగుతున్నది. ఆఖరుకు ప్రధాని మోడీ కూడా వాటిని ఖండించారు. అయితే దాడులు చేస్తున్నదే బిజెపి

Read more

భారత- పాక్‌ల మధ్య కొత్త కుంపటి

భారత పాకిస్తాన్‌ల మధ్య ఇప్పటి వరకూ వున్న సమస్యలకు మరొకటి తోడయ్యేందుకు ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగం అంకురార్పణ చేసింది. ఆక్రమిత కాశ్మీర్‌ గిల్లిత్‌, బెలూచీస్థాన్‌లలో మానవ

Read more

మోడీ,కెసిఆర్‌కు లేని అభ్యంతరం చంద్రబాబుకా?

అధికారంలో వున్న వారు కీలక విషయాల్లో ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. అందులోనూ అసాధారణ సమస్యలు ఎదురైనప్పుడు తమ మధ్య గాక మూడో

Read more

గుజరాత్‌: మూల విరాట్టుకే ముప్పు

గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ రాజీనామా కేవలం ఇటీవలి పటేళ్ల ఆందోళనకు, దళితులపై దాడి ఘటనలకు పరిమితమై చూడటం పాక్షికత్వమే. నరేంద్ర మోడీ నాయకత్వంలో పదేళ్ల తర్వాత

Read more

మోడీ స్వరాష్ట్రంలోనే ప్రతికూలత- ఆనందిబెన్‌కు స్వస్తి

గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ రాజీనామాకు 75 ఏళ్ల వయోపరిమితి సాకు మాత్రమేనని అందరికీ తెలుసు. దేశాన్ని ఏలేందుకుకి మోడీకి అవకాశమిచ్చిన స్వంత గడ్డ గుజరాత్‌లోనే రాజకీయ పరిస్తితులు బిజెపికి

Read more

వేయినాల్కల విద్వేష రాగం

మాటతప్పిన మనుషులు మామూలుగా మొహం చాటేస్తుంటారు. తప్పు చేసిన వారు తప్పుకుని తిరుగుతుంటారు.బొక్కబోర్లపడి బోనులో దొరికిన వాళ్లు బిక్కమొహం వేస్తుంటారు. కాని ఇవన్నీ వర్తించే కేంద్ర మంత్రి

Read more

అమెరికాపై భ్రమలు -చైనాపై నిందలు

న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం దాదాపు ఖాయమైపోయినట్టు కొద్ది రోజుల కిందట మోడీ సర్కారు ప్రచారం హౌరెత్తించింది. ఇందుకు సహకరిస్తున్నందుకు గాను అమెరికాపై పొగడ్తల వాన

Read more

మోడీ రాజ్యంలో చీకటి రోజుకు శిక్షలు

    2002 గుజరాత్‌ హత్యాకాండ సమయంలో జరిగిన గుల్‌బర్గ్‌ సొసైటీ మారణహోమం పౌర సమాజ చరిత్రలోనే చీకటి రోజని ప్రత్యేక న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మొత్తం 69

Read more

అమెరికాతో ఒప్పందాలపై ఆర్భాటమేల?

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా అణుశక్తికి సంబంధించి అంతర్జాతీయవ్యవహారాల్లో మనదేశం స్థానాన్ని బలపరుచుకోవడం గురించి చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. వాస్తవంగా

Read more

గుజరాత్‌ గుల్బర్గ్‌ హత్యాకాండలో శిక్షలు

ప్రస్తుతం ప్రధానిగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి హయాంలో గుజరాత్‌లో జరిగిన మారణహౌమంలో ఒక కేసైనా శిక్షల వరకూ వెళ్లింది.గుల్బర్గ్‌ సొసైటీ అపార్ట్‌మెంట్లలో 2002 ఫిబ్రవరి 8న

Read more