గోరక్షకులు బిజెపి కుర్రాణ్ని చంపేశారు
> గోసంరక్షణ పేరుతో సాగుతున్న అరాచకం అమానుష దాడులపై అనేకరోజులుగా ఆందోళన పెరుగుతున్నది. ఆఖరుకు ప్రధాని మోడీ కూడా వాటిని ఖండించారు. అయితే దాడులు చేస్తున్నదే బిజెపి
Read more> గోసంరక్షణ పేరుతో సాగుతున్న అరాచకం అమానుష దాడులపై అనేకరోజులుగా ఆందోళన పెరుగుతున్నది. ఆఖరుకు ప్రధాని మోడీ కూడా వాటిని ఖండించారు. అయితే దాడులు చేస్తున్నదే బిజెపి
Read moreభారత పాకిస్తాన్ల మధ్య ఇప్పటి వరకూ వున్న సమస్యలకు మరొకటి తోడయ్యేందుకు ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగం అంకురార్పణ చేసింది. ఆక్రమిత కాశ్మీర్ గిల్లిత్, బెలూచీస్థాన్లలో మానవ
Read moreఅధికారంలో వున్న వారు కీలక విషయాల్లో ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. అందులోనూ అసాధారణ సమస్యలు ఎదురైనప్పుడు తమ మధ్య గాక మూడో
Read moreగుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ రాజీనామా కేవలం ఇటీవలి పటేళ్ల ఆందోళనకు, దళితులపై దాడి ఘటనలకు పరిమితమై చూడటం పాక్షికత్వమే. నరేంద్ర మోడీ నాయకత్వంలో పదేళ్ల తర్వాత
Read moreగుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ రాజీనామాకు 75 ఏళ్ల వయోపరిమితి సాకు మాత్రమేనని అందరికీ తెలుసు. దేశాన్ని ఏలేందుకుకి మోడీకి అవకాశమిచ్చిన స్వంత గడ్డ గుజరాత్లోనే రాజకీయ పరిస్తితులు బిజెపికి
Read moreమాటతప్పిన మనుషులు మామూలుగా మొహం చాటేస్తుంటారు. తప్పు చేసిన వారు తప్పుకుని తిరుగుతుంటారు.బొక్కబోర్లపడి బోనులో దొరికిన వాళ్లు బిక్కమొహం వేస్తుంటారు. కాని ఇవన్నీ వర్తించే కేంద్ర మంత్రి
Read moreన్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు(ఎన్ఎస్జి)లో భారత్కు సభ్యత్వం దాదాపు ఖాయమైపోయినట్టు కొద్ది రోజుల కిందట మోడీ సర్కారు ప్రచారం హౌరెత్తించింది. ఇందుకు సహకరిస్తున్నందుకు గాను అమెరికాపై పొగడ్తల వాన
Read more2002 గుజరాత్ హత్యాకాండ సమయంలో జరిగిన గుల్బర్గ్ సొసైటీ మారణహోమం పౌర సమాజ చరిత్రలోనే చీకటి రోజని ప్రత్యేక న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మొత్తం 69
Read moreప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా అణుశక్తికి సంబంధించి అంతర్జాతీయవ్యవహారాల్లో మనదేశం స్థానాన్ని బలపరుచుకోవడం గురించి చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. వాస్తవంగా
Read moreప్రస్తుతం ప్రధానిగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి హయాంలో గుజరాత్లో జరిగిన మారణహౌమంలో ఒక కేసైనా శిక్షల వరకూ వెళ్లింది.గుల్బర్గ్ సొసైటీ అపార్ట్మెంట్లలో 2002 ఫిబ్రవరి 8న
Read more