ములాయం చర్య ఆత్మహత్యా సదృశం

కుమారుడు, యుపి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ను ఆరేళ్లపాటు సమాజ్‌వాది పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రకటించడం ఆత్మహత్యాసదృశం. భారత

Read more

ఎన్నెన్నో పాఠాల ఏడాది!

2016 వ సంవత్సరం మొదటివారం నేను వారణాసిలో వున్నాను. అప్పుడే రోహిత్‌ వేముల మరణం మహారణంగా మారుతున్న స్థితి. అంతకు ముందే వున్న విద్వేష వాతావరణం విశ్వవిద్యాలయాల్లోకి

Read more

అమ్మ మృతి అనుమానాస్పదమే.. మళ్లీ పోస్టుమార్టం?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను మద్రాసు హైకోర్టు ధృవపరచింది. 75 రోజులు ఆస్పత్రిలో వున్న ఆమె ఆరోగ్య స్థితిపై నిజానిజాలు వెల్లడించి సందేహాలు నివృత్తి

Read more

బిల్లు దారుణం-భాష మరీ దారుణం- అరెస్టులు ఇంకా..ఇంకా..

భూ సేకరణకు సంబంధించి తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లుపై తొలి వ్యాఖ్యానం నిన్ననే చేశాను. ఆ సందర్భంగానే ముదిగొండపై నిందారోపణలనూ ప్రస్తావించాను. అయితే తర్వాత చూస్తే ఈ

Read more

ముదిగొండలో అప్పుడు నివాళులు..ఇప్పుడు నిందలా?

భూసేకరణ చట్టం చర్చ సందర్భంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ సిపిఎంపై దాడి చేయడం ఒకటైతే ముదిగొండ గురించి ఆరోపణలు చేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయంలో

Read more

మోడీ సూచన.. కెసిఆర్‌ పాలన!

నోట్లరద్దుపై బిజెపి ముఖ్యమంత్రులను మించిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రధాని మోడీనికి కీర్తించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. పైగా కేంద్రాన్ని బలపర్చడం తమ విద్యుక్తధర్మమన్నట్టు కూడా

Read more

మరో హడావుడి అస్పష్ట ఆర్డినెన్సు

నోట్లరద్దుపై ఫీట్లలో భాగంగా కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు మరో ఆర్డినెన్సును అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.2017 మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు పదికి పైగా కలిగి

Read more

తమిళనాడులో దుర్నీతి …..ఐటిదాడులలో ద్వంద్వనీతి

– జయలలిత మృతి అనంతరం తమిళనాడులో జరుగుతున్న పరిణామాల వెనక కేంద్ర ప్రభుత్వ అదృశ్యహస్తం పనిచేస్తుందనడంలో సందేహం లేదు.అసలు జయ మరణించినట్టు జయటివి ప్రకటించి, కార్యాలయంపై పతకాలు

Read more

సత్యాలు పట్టని హత్యల పరంపర ‘వంగవీటి’

రాం గోపాల్‌ వర్మను ఆయన చిత్రాలనూ పెద్దగా పట్టించుకోనవసరం లేదని ప్రజలూ రాజకీయ నాయకులూ ఎప్పుడో నిర్ణయానికి వచ్చారు. లేకుంటే విజయవాడలో రౌడీ రాజకీయాలపై ఆయన తీసిన

Read more

పోల’వరం’ మనకే కాదు- గుజరాత్‌,మహారాష్ట్రలకూ…

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డు ఇచ్చిన 1981 కోట్ల రూపాయల చెక్కును అత్యధిక ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ, సమాచార మంత్రి వెంకయ్య

Read more