టిడిపి తరగతుల్లో సణుగుళ్లు, సందేహాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రవేశపెట్టిన డాష్ బోర్డు అనేక విషయాల్లో క్రాష్ లాగా మారిందని తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారు.దాంట్లో లెక్కల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. అన్నిటినీ
Read moreముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రవేశపెట్టిన డాష్ బోర్డు అనేక విషయాల్లో క్రాష్ లాగా మారిందని తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారు.దాంట్లో లెక్కల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. అన్నిటినీ
Read moreటీవీ5లో సర్జికల్ దాడులపైన జరుగుతున్న చర్చలో నట దర్శక రచయిత పోసాని కృష్ణ మురళి మాజీ ఎంపి,సీనియర్ నాయకుడు వి.హనుమంతరావుపై దాడికి దిగడం, బూతులు తిట్టడం దారుణమైన
Read moreయురీ దాడుల అనంతరం అమెరికా వైఖరిలో మౌలిక మార్పు వచ్చిందనే కథలు పటాపంచలైపోయాయి. కుక్కతోక వంకరగా మరోసారి పాక్ పాలకులకు అద్యక్షుడు బారక్ ఒబామా పూర్తిగా వెన్నుదన్ను
Read moreచెన్నై అపోలో ఆస్పత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంతుపట్టని పరిస్థితి చూస్తుంటే 80లలో ఆమెకు ప్రేరకుడైన ఎంజిరామచంద్రన్ చివరి దశ గుర్తుకు వస్తుంది. అప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు
Read moreఏ పేరు పెట్టుకున్నా ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న వారి మౌలిక సిద్ధాంతం ఆరెస్సెస్ సంఘ పరివార్ భావజాలమే. మోడీ తనదైన రాజకీయ మెలికలతో దాన్ని అమలు చేసినా
Read moreభారతసైన్యం సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించిన విడియో ఫుటేజీని బయిటపెట్టే ప్రసక్తిలేని రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్ ప్రకటించారు. దీంతో ఈ వివాదంలో
Read moreఅదిగో యాదాద్రి.. త్వరగా నిర్మించెయ్యండి.. . అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదగిరి అభివృద్ధిపై ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నారు. ఒకసారి దిశానిర్దేశం చేసి పర్యవేక్షణకు పరిమితమయ్యే బదులు స్వయంగా మొత్తం
Read moreఈ ఫోటోలోని ఇద్దరు పిల్లలను చూశారా?వారు కవలలు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన వారు. పేర్లు నితిష్, జితేష్. తండ్రి ఒక రోజున ఉన్నఫలానా వీరు భగియనాథ్
Read moreతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇంకా అనిశ్చితంగా అయోమయంగా వుంది. అధికారిక సమాచారం నిగూఢంగానూ అతి పరిమితంగానూ వుంటున్నది. ఈ విషయంలో తాము సాధికార సమాచారం
Read moreఈ మధ్య అగ్రశ్రేణి తెలుగు పత్రిక యాజమాన్యం అస్మదీయుడు లేదా వీర విధేయులొకరు సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. అదీ సోషల్ మీడియాలోనే! ఏమంటే టీవీ మీడియాకంటే ఇదే
Read more