విద్యార్థుల ఘోష వినాల్సిందేనన్న సుప్రీం

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేతలపై కేంద్రం ఏకపక్షంగా దేశ ద్రోహ నేరం మోపడంపై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఇందుకు సంబంధించి జెఎన్‌యు

Read more

అగ్ని ప్రమాదాన్ని మించే ఆర్థిక ప్రమాదం!

  ప్రధాని నరేంద్ర మోడీ అదేపనిగా ప్రచారం చేసే మేకిన్‌ ఇండియా షోలో అగ్నిప్రమాదం దేశాన్ని కలవరపరిచింది. అగ్రనేతలు అభిమాన తారలూ సురక్షితంగా బతికి బయిటపడినందుకు వూపిరి

Read more

చంద్ర యాత్రలపై చావ్లా ఆశ్చర్యం

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరాన్ని మించి విదేవీ యాత్రలు చేస్తూ వాస్తవ సమస్యలు వాయిదా వేస్తున్నారనే విమర్శ తరచూ వినిపిస్తుంటుంది. దేశంలోని సీనియర్‌ సంపాదకులలోఒకరుగానే

Read more

వారింకా పెద్ద దేశ ద్రోహులా?

అఫ్జల్‌ గురు ఉరితీతపై ఏదో కార్యక్రమం జరిగిందంటూ జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి దేశ ద్రోహ నేరం ఆరోపించి వేధిస్తున్నారు. దీనిపై సాక్ష్యాధారాలు చూపి

Read more

సిపిఎం కార్యాలయంపై దాడి అఘాయిత్యం

సిపిఎం కార్యాలయంపై దాడి అఘాయిత్యం న్యూఢిల్లీలోని సిపిఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఎకెగోపాలన్‌ భవన్‌పై కొందరు దుండగులు దాడి చేసి బోర్డుకు రంగు పూసి నినాదాలు రాయడం ఎంతైనా

Read more

మోడీ భార్యకు గౌరవం వద్దా?

ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్‌ పట్ల ప్రభుత్వం గాని మీడియా గాని వ్యవహరిస్తున్న తీరు అనుచితంగా వుంది. ఆమెకు వ్యక్తిత్వం అస్తిత్వం లేనట్టుగా తీసిపారేస్తున్నారు. ప్రస్తుతం

Read more

జైలువాడగా జెఎన్‌యు!

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో పోలీసుల వేట, విద్యార్థి నాయకులపై అరెస్టులు కేసుల వేటు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో పరిస్థితిని

Read more

అదే భాష.. అదే ఘర్షణ..

హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ వివాదం సద్దుమణగకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిస్టాత్మకమైన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులతో ఘర్షణలు పెంచుకుంటుందా? అఫ్టల్‌ గురు ఉరితీతను ఖండిస్తూ విద్యార్థులు

Read more

గుజరాత్‌కు సుప్రీం చివాట్లు! ముఖ్యమంత్రిపై మోడీ రుసరుసలు!!

గుజరాత్‌కు సుప్రీం చివాట్లు! ముఖ్యమంత్రిపై  మోడీ రుసరుసలు!! ప్రధాని నరేంద్రమోడీ రాజకీయ రంగస్థలం, బిజెపి ప్రచార వేదిక గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో అక్షింతలు వేయించుకుంది. ఎవరితో తెలుసా?

Read more

కులాల కూపాలు.. తరాల పాపాలు!

‘నేనంటూ కాలగర్భంలో కలసిపోయాక నా గురించి ఏమనుకుంటారనేది నేను పట్టించుకోను.’ అని చివరి లేఖలో రాశాడు వేముల రోహిత్‌. బలవన్మరణక్షణాల్లోనూ బాధావేదనలు అర్థవంతంగా వ్యక్తం చేస్తూ నిష్క్రమించాడు.

Read more