శశికళ చాలదని తేల్చిన ‘హిందూ’

ముఖ్యమంత్రి కావడం ఎప్పుడనేదే సమస్య. లోక్‌సభ ఉపసభాపతి తంబిదురై ప్రత్యేకంగా ప్రకటన చేయడమే అందుకు సంకేతం. గతంలో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి వినిపించిన పేర్లలో ఆయనదీ వుంది.

Read more

లెక్కలు చెప్పలేదు- చిక్కులు తీర్చలేదు

నాకు యాభై రోజులు ఇవ్వండి.. అన్నాడాయన. ఆ తర్వాత చూడండి అన్నారు అనుయాయులు. కష్టంగానో నష్టంగానో భారతీయులందరూ భరించారు. తీరా ఈ రోజు ఆయన చేసిన ప్రసంగం

Read more

ఆర్‌బిఐలో 66 వేల కోట్ల నోట్ల అదృశ్యం

నల్లడబ్బును అరికట్టే పేరిట తీసుకున్న అనర్థక నిర్ణయం ఆఖరి ఘట్టంలో వున్నాం. ముగిసిపోతున్న 2016 ఆఖరి రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయమై మాట్లాడతారట. ఆయన

Read more

ములాయం చర్య ఆత్మహత్యా సదృశం

కుమారుడు, యుపి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ను ఆరేళ్లపాటు సమాజ్‌వాది పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రకటించడం ఆత్మహత్యాసదృశం. భారత

Read more

ఎన్నెన్నో పాఠాల ఏడాది!

2016 వ సంవత్సరం మొదటివారం నేను వారణాసిలో వున్నాను. అప్పుడే రోహిత్‌ వేముల మరణం మహారణంగా మారుతున్న స్థితి. అంతకు ముందే వున్న విద్వేష వాతావరణం విశ్వవిద్యాలయాల్లోకి

Read more

అమ్మ మృతి అనుమానాస్పదమే.. మళ్లీ పోస్టుమార్టం?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను మద్రాసు హైకోర్టు ధృవపరచింది. 75 రోజులు ఆస్పత్రిలో వున్న ఆమె ఆరోగ్య స్థితిపై నిజానిజాలు వెల్లడించి సందేహాలు నివృత్తి

Read more

మరో హడావుడి అస్పష్ట ఆర్డినెన్సు

నోట్లరద్దుపై ఫీట్లలో భాగంగా కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు మరో ఆర్డినెన్సును అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.2017 మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు పదికి పైగా కలిగి

Read more

తమిళనాడులో దుర్నీతి …..ఐటిదాడులలో ద్వంద్వనీతి

– జయలలిత మృతి అనంతరం తమిళనాడులో జరుగుతున్న పరిణామాల వెనక కేంద్ర ప్రభుత్వ అదృశ్యహస్తం పనిచేస్తుందనడంలో సందేహం లేదు.అసలు జయ మరణించినట్టు జయటివి ప్రకటించి, కార్యాలయంపై పతకాలు

Read more

పోల’వరం’ మనకే కాదు- గుజరాత్‌,మహారాష్ట్రలకూ…

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డు ఇచ్చిన 1981 కోట్ల రూపాయల చెక్కును అత్యధిక ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ, సమాచార మంత్రి వెంకయ్య

Read more

మోడీ ఫీడ్‌బ్యాక్‌- బాడ్‌ అటాక్‌

నోట్లరద్దుపై ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలు(ఫీడ్‌బ్యాక్‌) తెప్పించుకోవడం వల్లనే ప్రభుత్వం అనేక సార్లు నిర్ణయాలు మార్చుకోవలసి వచ్చిందని ప్రధాని మోడీ సమర్థించుకోవడం హాస్యాస్పదంగా వుంది. ఎందుకంటే నోట్లకొరత వల్ల

Read more