భద్రత నివ్వని బడాయి కబుర్లు
కాశ్మీర్ లోయలోని బారముల్లా జిల్లా ఉరి గ్రామంలో సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేసి 17మందిని బలిగొనడం రాక్షస చర్య. మొత్తం ప్రపంచం ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నది.
Read moreకాశ్మీర్ లోయలోని బారముల్లా జిల్లా ఉరి గ్రామంలో సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేసి 17మందిని బలిగొనడం రాక్షస చర్య. మొత్తం ప్రపంచం ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నది.
Read moreకేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఆత్మ రక్షణ స్వీయ సమర్థన యజ్ఞంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై మీడియాపై విరుచుకుపడుతున్నారు. తను చెప్పిన మాటలు అమలు
Read moreరేవంత్ రెడ్డి లాటి నాయకులు అనవసరంగా లేక అవసరంగా ఆవేశపడటమే గాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పెద్దగా శ్రమపడొద్దని నిర్ణయానికి వచ్చేశారు. రేవంత్ ఆధ్వర్యంలో
Read more.1. ఇక తాను ప్రధాని అయ్యే అవకాశం వస్తే వద్దని లోకేశ్ సలహా ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో మాట చెప్పారు. ఇది కూడా ఐవిఆర్
Read moreప్రతిష్టాత్మకమైన జవహర్లాల్నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్ష సామాజిక విద్యార్థి సంస్థలు ఘన విజయం సాధించడం కేంద్ర ప్రభుత్వమూ, సంఘ పరివార్ సాగించిన దుష్ప్రచారానికి చెంపపెట్టు.
Read moreఉత్తర ప్రదేశ్లో సమాజ్ వాది పార్టీ, ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయాయనే వార్తలు తమిళనాడును గుర్తు చేస్తాయి. ఉత్తర దక్షిణ భారత రాజకీయాల మధ్య తేడా గురించి ఎంతగా
Read moreమర్యాద పూర్వక పదాలు వాడాలంటే అమరావతిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం స్విస్ ఛాలెంజి పద్ధతిలో సింగపూర్కు కట్టబెట్టడం ఆది నుంచి అధికార ప్రకటన సవరణల
Read moreచక్రవర్తి అశోకుడెచ్చట జగద్గురు శంకరుడెచ్చట? ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? షాజహానుఅంత:పురమ్ములో షట్పదీ శింజాన మెక్కడీ ఝాన్సీ లక్ష్మీ బాయి ఎక్కిన సైంధవం నేడేది
Read moreహిందూ మత విశ్వాసాలు ప్రశ్నించడానికి వీల్లేనివని ఆరెస్సెస్ వాదిస్తుంటుంది. ఆ పేరుతో అసహనం పెంచుకుని ఇతరులపై దాడులు కూడా చేస్తుంటారు పరివార్ సభ్యులు. కాని కేరళ ప్రజలు
Read moreసెప్టెంబరు 17 పేరిట తెలంగాణా ప్రాంతంలో షరామామూలుగా ఈ ఏడాది కూడా రకరకాల రాజకీయ శక్తులు హడావుడి సాగిస్తున్నాయి. విమోచనా విద్రోహమా అని చర్చలు నడుపుతున్నాయి. తెలంగాణ
Read more