ఏవోబీ పరిణామాలు: ఎన్కౌంటర్పై విచారణ- పరిస్థితిపై సమీక్ష
సోమవారం నాడు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు(ఎవోబి)లో ఏకంగా 27 మంది మావోయిస్టుల మృతికి కారణమైన బూటకపు ఎన్కౌంటర్ పోలీసులు గ్రౌహౌండ్స్ దళాల పథకం మాత్రమేనని అందరికీ తెలుసు.
Read moreసోమవారం నాడు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు(ఎవోబి)లో ఏకంగా 27 మంది మావోయిస్టుల మృతికి కారణమైన బూటకపు ఎన్కౌంటర్ పోలీసులు గ్రౌహౌండ్స్ దళాల పథకం మాత్రమేనని అందరికీ తెలుసు.
Read moreఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పుడు విచిత్రమైన పరిస్తితి ఏర్పడింది. ముఖ్యమంత్రులపై ఏ మాత్రం విమర్శ చేసినా దానికి ముద్రలు అంటగట్టే ధోరణి పెరిగిపోయింది. తెలంగాణ సాధించుకున్నాము
Read moreఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన జరిపి ఈ రోజుకు ఏడాది పూర్తయింది. అప్పట్లో ఆయన మట్టి నీరు తప్ప మరేమీ తేకపోవడంపై
Read moreటీవీ9 ద్వారా ప్రసారమైన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ వారి సర్వే జన రంజక పాలనకు జేజేలు పలికిందని నమస్తే తెలంగాణ పతాకశీర్షిక నిచ్చింది. ఆ వివరాలు
Read moreసమకాలీన భారత రాజకీయాల్లోనే అత్యంత కురువృద్ధుడు, డిఎంకె అద్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి చిన్న కుమారుడు ఎంకెస్టాలిన్ను తన వారసుడుగా ప్రకటించడం పెద్ద వార్తేమీ కాదుు. ఎందుకంటే
Read moreఇప్పటి వరకూ ప్రతిపక్షాలూ లౌకిక వాదులనుంచి వినవచ్చిన ఈ ప్రశ్న అత్యున్నత న్యాయస్తానమే అడిగింది. ఎన్నికల్లో గెలిస్తే అయోధ్యలో రామమందిరం కట్టిస్తామని వాగ్దానం చేయడం మతాన్ని రాజకీయాలతో
Read moreనూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం 32,500 కోట్ల రూపాయల సేకరణకు తొమ్మిది మార్గాలను అన్వేషించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశంలో చెప్పారు. వచ్చే పదేళ్లలో
Read more1985లో షాబానో కేసులో సుప్రీం కోర్టు చాందసానికి వ్యతిరేకంగా మహిళలకు మేలు చేసే తీర్పునిచ్చింది.కాని నాటి ప్రధాని రాజీవ్గాంధీ చాందసుల ఒత్తిడికి లొంగి ఆ తీర్పు స్పూర్తిని
Read moreముస్లిం భర్త తన ఇష్టానుసారం మూడు సార్లు తలాఖ్ తలాఖ్ తలాఖ్ అంటే భార్యకు విడాకులిచ్చినట్టేనంటున్న ప్రస్తుత ముస్లిం పర్సనల్ లా( వ్యక్తిగత చట్టం)ను తప్పక సవరించాల్సిందే.
Read moreసర్జికల్ స్ట్రయిక్స్ ఇదే మొదటిసారి అంటూ వూగిపోతున్న కేంద్ర మంత్రుల గాలి తీసేశారు ఆ ప్రభుత్వ కార్యదర్శి. అదికూడా చాలా కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శి. మామూలుగా
Read more