ఎంపి శశికళను జయ కొట్టారా? ఆ ఎంపినే శివను కొట్టారా?

ఇదే ఇప్పుడు పార్లమెంటును కుదిపేసిన ప్రశ్న. విపరీత వివాదాలకు దౌర్జన్యాలకు పెట్టింది పేరైన తమిళనాడులో కూడా అంతుపట్టని తగాదా. ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళ పేరు కలిగివున్న

Read more

12 మంది ఆప్‌ ఎంఎల్‌ఎల అరెస్టులో ఆంతర్యం?

ఒక పాలక పక్షం లెజిస్లేచర్‌పార్టీలో ఆరో వంతుమంది అరెస్టు కావడం మీరు వూహించగలరా? అందులోనూ నేరచరిత్రకు పేరు మోసిన బీహార్‌ లేదా యుపి వంటి చోట్ల కాదు-

Read more

మోడీ స్వరాష్ట్రంలోనే ప్రతికూలత- ఆనందిబెన్‌కు స్వస్తి

గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ రాజీనామాకు 75 ఏళ్ల వయోపరిమితి సాకు మాత్రమేనని అందరికీ తెలుసు. దేశాన్ని ఏలేందుకుకి మోడీకి అవకాశమిచ్చిన స్వంత గడ్డ గుజరాత్‌లోనే రాజకీయ పరిస్తితులు బిజెపికి

Read more

కవరింగ్‌ఆపరేషన్‌- పార్ట్‌ 2

ప్రత్యేకహౌదా నిరాకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్తం మరిగిపోతుందని అన్నారని మన ఎంపిలు సరిగ్గా వ్యవహరించలేదని ఆయన మందలించారని ఆంధ్రజ్యోతి రాసింది. తెలుగుదేశం ఎంపిలు ప్రభుత్వంలో వున్నా

Read more

బిజెపి తిరస్కారం- టిడిపి రాయబారం -ఎపిి ప్రజాగ్రహంhttps://youtu.be/35ARdLkkcZY

కొండను తవ్వి ఎలకను పట్టడం అంటారు. ప్రత్యేక హౌదాను కేంద్ర బిజెపి తోసిపుచ్చిన తర్వాత టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన కార్యాచరణ పిలుపు అంతకన్నా

Read more

బాధ కలిగినా… బ్రహ్మముడి

ఆంధ్ర ప్రదేశ్‌కు తామే చెప్పిన ప్రత్యేకహాదా కల్పించే అవకాశం తోసిపుచ్చుతూ అరుణ్‌జైట్లీ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా గోష్టి బాధ పడటంతో ఆగిపోవడం బాధాకరమే.

Read more

ఎన్టీఆర్‌ దేవాంతకుడిని మించిన వెంకయ్య

రాజకీయ నాయకులు అందులోనూ అధికార పదవులలో వున్నవారు అన్ని వేళలా మాట నిలబెట్టుకోకపోవచ్చు. కాని అలాటి సందర్బాల్లో కాస్త వాస్తవికంగా సంజాయిషీ చెప్పుకోవడానికి సిద్దపడాలి తప్ప ఎదురుదాడి

Read more

ప్రత్యేకానికి మంగళం – అరుణ్‌ జైట్టీ అవాస్తవ తాండవం

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హౌదాపై చర్చ తతంగానికి మంగళం పాడతారని టీవీలు చూస్తున్న తెలుగువారందరికీ తెలుసు. నా వరకూ నేను ఈ విషయం చాలా స్పష్టంగా నిన్ననే

Read more

‘మహా’ రచయిత్రికి జోహార్లు

    మహా శ్వేతాదేవి మన కాలపు మహోన్నత రచయిత్రి. అట్టడుగు వర్గాల అందులోనూ ఆదివాసుల వాస్తవ స్థితిగతులను కళ్లకు కట్టిన కలం ఆమెది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌,

Read more

పాతికేళ్ల సరళీకరణ- సోత్ర పాఠాలూ, గుణపాఠాలు

1991 జులై 24న ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌తో భారత దేశం సరళీకరణ లేదా సంస్కరణల యుగంలోకి ప్రవేశించిందని మీడియా పండుగు చేసుకుంటున్నది.

Read more