పునర్జన్మల పుక్కిటి కథలతో కవలలు
ఈ ఫోటోలోని ఇద్దరు పిల్లలను చూశారా?వారు కవలలు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన వారు. పేర్లు నితిష్, జితేష్. తండ్రి ఒక రోజున ఉన్నఫలానా వీరు భగియనాథ్
Read moreఈ ఫోటోలోని ఇద్దరు పిల్లలను చూశారా?వారు కవలలు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన వారు. పేర్లు నితిష్, జితేష్. తండ్రి ఒక రోజున ఉన్నఫలానా వీరు భగియనాథ్
Read moreతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇంకా అనిశ్చితంగా అయోమయంగా వుంది. అధికారిక సమాచారం నిగూఢంగానూ అతి పరిమితంగానూ వుంటున్నది. ఈ విషయంలో తాము సాధికార సమాచారం
Read moreఈ మధ్య అగ్రశ్రేణి తెలుగు పత్రిక యాజమాన్యం అస్మదీయుడు లేదా వీర విధేయులొకరు సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. అదీ సోషల్ మీడియాలోనే! ఏమంటే టీవీ మీడియాకంటే ఇదే
Read moreస్త్రీలను అందులోనూ వితంతువులను అపహాస్యం చేసే శ్లోకం ప్రస్తావించడం సరికాదని నిన్న ఒక పోస్టు రాశాను. దానిపై కొంత మంది శక్తి కొద్ది నన్ను తిట్టి ఆనందిస్తున్నారు.
Read moreతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయాన్ని సంపూర్ణంగా ఉపయోగించకుండానే వదిలేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. రాష్ట్రాధినేతగా ఎక్కడి నుంచి పాలించాలనేది ఆయన అభీష్టమే. ఆరు మాసాలుగా ఆయన మంత్రివర్గ సమావేశాల్లో
Read moreగత ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడానికి ఒక ప్రధాన కారణం మొదటిసారి కాపుల ఓట్లు రావడమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అందరికీ బాగా తెలుసు. అందుకోసం
Read moreతెలంగాణ,ఆంధ్రప్రదేశ్ల విభజనాంతర పర్వంలో రాజకీయ నేతలు వ్యాపారవేత్తలూ సామాన్య ప్రజలూ సహజంగానూ సర్దుబాటు ధోరణిలోనూ వ్యవహరిస్తున్నారు. ఈ మూడు తరహాల వారూ తమ బతుకేదో భవితేదో తాము
Read moreపెనుబల్లి మధు సిపిఎం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. స్వతహాగా సమరశీల స్వభావం గనక సమస్య ఎక్కడున్నా రంగంలోకి దిగిపోతుంటారు. ఇది ప్రభుత్వానికి ఇరకాటం కావచ్చు గాని
Read moreస్వచ్చభారత్! ఈ ప్రచార నినాదం దేశమంతా మార్మోగింది. బడా నేతల నుంచి సినిమా తారల వరకూ సింబాలిక్గా చీపుళ్లు పట్టుకుని అప్పటికే శుభ్రంగా వున్న చోట వేసిన
Read moreకేంద్ర కాంగ్రెస్ తన రాజకీయ నిర్ణయం మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చేసినా అనంతర అంశాలు సహేతుక పరిష్కారాలు చేసి వుంటే మరో విధంగా వుండేది.
Read more