పనిలేని ఆదేశంతో కొత్త వేధింపులు, గొడవలు

సుప్రీం కోర్టుకు కేంద్రానికి మధ్య ఇటీవల వరుసగా ఉద్రిక్త ఘర్షణ జరుగుతున్నది. ఈ వాతావరణంలో తను కూడా జాతీయ భావనలో దేశభక్తిలో వెనకబడకూడబోనని సుప్రీం కోర్టు ప్రకటించుకోవాలనుకున్నట్టుంది.

Read more

43 మంది న్యాయమూర్తులపై కేంద్రం ఆరోపణ- జస్టిస్‌ చలమేశ్వర్‌ చర్యతో పరోక్ష మద్దతు

హైకోర్టులలో న్యాయమూర్తులుగా నియమించేందుకోసం సుప్రీం కోర్టు కొలీజియం పంపిన 77 పేర్లలో 43 కేంద్రం తిరస్కరించడం అసాధారణ చర్య. హైకోర్టులలో మొత్తం 10799 మంది న్యాయమూర్తుల అవసరం

Read more