గోవులా? మానవులా?

  ఒక రాజకీయ ఎత్తుగడగా బిజెపి, సంఘపరివార్‌ చేపట్టిన గోసంరక్షణ ఇప్పుడు మానవులకే రక్షణ లేకుండా చేస్తుంది. అందులోనూ దళిత బహుజనులు, అల్ఫ సంఖ్యాకవర్గాలు భయబీభత్సవాలకు గురవుతున్నారు.

Read more

నిజాయితీపరులా?జిత్తుల మారులా?- 2

ఈక్యూ సంగతి ఎలా ఉన్నా అసలు ఎవరైనా నిజాయితీపరులో కాదో చూసుకోవడానికి మరో ఆరు అంశాలు చెప్పుకోవచ్చు. 7. విశ్వసనీయత నిజాయితీపరులు నమ్మదగిన మనుషులై ఉంటారు కనుక

Read more

తెలంగాణలోనూ నిర్బంధ పర్వం ప్రారంభమా? ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఉధృత భూ స్వాధీనఘట్టం

  https://youtu.be/yec_JKG8lKA ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వంత జిల్లాలో ఆయన నియోజకవర్గం పక్కనే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పేరిట విశృంఖల భూసేకరణ అది కూడా 2013 చట్టం ప్రకారం గాక

Read more

ఇ.క్యు. లెక్కలు సరే, నిజాయితీ పరులా? జిత్తులమారులా?

మనుషుల జయాపజయాలకు బుద్ధికుశలత కంటే ఉద్వేగ సూచిక(ఇక్యు) కీలకమని వింటుంటాం. చేసే పని ఏదైనా సరే ఇక్యు సరిగ్గా వున్నవారే విజయాలు సాధిస్తారని కోటిఅనుభవాలను అధ్యయనం చేసిన

Read more

కబాలి విడుదలకు ముందు…

కబాలి విడుదలకు ముందు… కబాలి కలెక్షన్ల వాన గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. కాని ఇదే చిత్రం విడుదల కాకముందు వివాడం ఎంత తీవ్రంగా నడిచిందో నిర్మాత

Read more

కార్డులపై వేటు, పేదల బియ్యానికి చేటు

అధికారంలో ఎవరున్నా ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు పేదల పాలిట పెనుశాపాలవుతున్నాయి. మరీ ముఖ్యంగా మండేధరలతో కనీస జీవితావసరాలు కొనుక్కోవడమే గగనమై పోతుంటే చౌకధరల సరఫరాలు వెనక్కు పోతున్నాయి.

Read more

అద్వానీ, ఏది నిజం

బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ దేశ ప్రధాని పదవి అధిష్టించే విషయంలో విఫలమనోరథుడిగానే మిగిలిపోయారు. అద్వానీ తన రథయాత్రతో మతతత్వం రగిలించి బిజెపిని అధికార శిఖరాల్లోకి తీసుకుపోయిన

Read more

కేంద్ర బిజెపికి టిడిపి కాపు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రయివేటు బిల్లు అనుకున్నట్టే చర్చకు రాకుండా పోయింది. ఈవిషయం మనం ముందుగానే చెప్పుకున్నాం. నిన్న కూడా మాట్లాడుకున్నాం.

Read more

శబరిమలైలో మహిళలకే ఎల్‌డిఎఫ్‌ మద్దతు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కేరళలో మరోసారి అధికారం చేపట్టిన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఇటీవల మహారాష్ట్రలోని శనిసింగాపూర్‌, నాసిక్‌ తదితర చోట్ల ఆలయాల్లోకి

Read more

ఆప్‌ అపరిపక్వతతో అనర్థం

ఢిల్లీలో బిజెపి కాంగ్రెస్‌లను మట్టి కరిపించి ప్రజాదరణతో ప్రభంజనం సృష్టించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కూడా అస్తవ్యస్తమైన స్వయంకృతాలతో ఆభిశంసనలు కొనితెచ్చుకుంటున్నారు.

Read more