చంద్ర యాత్రలపై చావ్లా ఆశ్చర్యం

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరాన్ని మించి విదేవీ యాత్రలు చేస్తూ వాస్తవ సమస్యలు వాయిదా వేస్తున్నారనే విమర్శ తరచూ వినిపిస్తుంటుంది. దేశంలోని సీనియర్‌ సంపాదకులలోఒకరుగానే

Read more

వారింకా పెద్ద దేశ ద్రోహులా?

అఫ్జల్‌ గురు ఉరితీతపై ఏదో కార్యక్రమం జరిగిందంటూ జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి దేశ ద్రోహ నేరం ఆరోపించి వేధిస్తున్నారు. దీనిపై సాక్ష్యాధారాలు చూపి

Read more

సిపిఎం కార్యాలయంపై దాడి అఘాయిత్యం

సిపిఎం కార్యాలయంపై దాడి అఘాయిత్యం న్యూఢిల్లీలోని సిపిఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఎకెగోపాలన్‌ భవన్‌పై కొందరు దుండగులు దాడి చేసి బోర్డుకు రంగు పూసి నినాదాలు రాయడం ఎంతైనా

Read more

వర్గీకరణంపై టిడిపిలో రణశంఖాలు

ి ! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులరాజకీయాలు వద్దని హితబోధలు చేస్తుంటే ఆయన పార్టీ ముఖ్యులే బేఖాతరుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఎదురుదెబ్బలు కాపునాడు కల్లోలం రాజధాని గజిబిజి

Read more

మోడీ భార్యకు గౌరవం వద్దా?

ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్‌ పట్ల ప్రభుత్వం గాని మీడియా గాని వ్యవహరిస్తున్న తీరు అనుచితంగా వుంది. ఆమెకు వ్యక్తిత్వం అస్తిత్వం లేనట్టుగా తీసిపారేస్తున్నారు. ప్రస్తుతం

Read more

జైలువాడగా జెఎన్‌యు!

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో పోలీసుల వేట, విద్యార్థి నాయకులపై అరెస్టులు కేసుల వేటు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో పరిస్థితిని

Read more

సంచలనాలూ, సంక్షోభాలూ!

సంచలనాలూ, సంక్షోభాలూ! టిఆర్‌ఎస్‌ క్రియాశీల కార్యకర్త బొంతు రామ్మోహన్‌ మేయర్‌గా ఎన్నికవడంతో హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరోవైపు సాక్షాత్తూ శాసనసభా పక్ష నాయకుడితో సహా

Read more

అదే భాష.. అదే ఘర్షణ..

హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ వివాదం సద్దుమణగకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిస్టాత్మకమైన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులతో ఘర్షణలు పెంచుకుంటుందా? అఫ్టల్‌ గురు ఉరితీతను ఖండిస్తూ విద్యార్థులు

Read more

ఎర్రబెల్లిపై ఎప్పుడూ కథనాలు

ఎర్రబెల్లి దయాకరరావు తెలుగుదేశం అధినేతకు సన్నిహితుడుగా వుంటూనే తెలంగాణ సమీకరణాల్లో విచిత్రమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆయన చాలా కాలంగా టిఆర్‌ఎస్‌లో చేరడానికి ప్రయత్నిస్తూనే వున్నట్టు చెప్పడానికి

Read more

హిమసమర శిఖరం సియాచిన్‌ చరిత్ర

సియాచిన్‌లో మంచు తుపాను కారణంగా తొమ్మిది మంది భారత సైనికులు చనిపోగా మృత్యుంజయుడుగా బయిటపడిన హనుమంతప్ప జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఆ యుద్ధ క్షేత్రం

Read more